Wednesday, January 22, 2014

హైదరాబాద్ సిర్ఫ్ హమారా!


"1956 లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన సమయంలో - విశాఖ పట్నంలో రెండు లారీలు ఎదురెదురుగా రాగలిగిన రోడ్లు లెవు..కర్నూలులో సౌకర్యాలు లెవు.. కాకినాడలో భవనాలు లెవు..విజయవాడ, రాజమండ్రి కూడా అంతే!  అందుకే రాజధానిగా హైదరాబాదుని నిర్ణయించారు."  

శాసన సభలో ఆంధ్ర ప్రదేశ్ పునర్విభజన ముసాయిదా బిల్లు పై చర్చ సందర్భంగా పిల్ల వేర్పాటువాద నాయకుడు వాక్రుచ్చిన పలుకులివి! 

భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక హైదరాబాదు సంస్థానాన్ని భారత్ లో  విలీనానికి నిరాకరించి, మన దేశానికి వ్యతిరేకంగా ఐక్య రాజ్య సమితికి వెళ్ళిన ఘన చరిత్ర గలవారు నిజాములు! అటువంటి నిజాములని కేవలం  కొన్ని భవనాలని నిర్మించినందుకే  అభివృద్ది చేశారంటూ  వేర్పాటు వాదులు కీర్తిస్తున్నారు. ఆ భవనాల కోసమే ఆంధ్ర ప్రదేశ్ ని ఏర్పాటు చేసారంటూ చరిత్ర ని వక్రీకరిస్తున్నారు.   అలాగయితే ప్రస్తుతం భారత దేశం పరిపాలన సాగిస్తున్న పార్లమెంటు భవనం, రాష్ట్రపతి భవనం, సౌత్ బ్లాక్, నార్త్ బ్లాక్ వంటి ఎన్నో భవనాలు బ్రిటిష్ వాడు కట్టి ఇచ్చాడు.  అందుకని వారిని కీర్తించి వారిని నెత్తిన పెట్టుకుంటామా ?    మొదటి ఎస్ఆర్సి సూచనల మేరకు ఒక భాషాప్రయుక్త రాష్ట్రంగా తెలుగు వారి కోసం  ఆంధ్ర ప్రదేశ్ రాష్టం ఏర్పడింది.  అంతే తప్ప నిజాము అభివృద్ది చేసిన హైదరాబాదు కోసం రాష్ట్రాన్ని ఏర్పాటు చేయలేదు.  ఇది చరిత్ర !  ఆ తరువాత ఏం జరిగింది ?  రాష్ట్రంలోని 23 జిల్లాల ప్రజలు తమ రాజధాని అన్న అభిమానంతో 50 సంవత్సరాలకు పైగా అనుబంధం పెంచుకోవటమే గాక తమ ఆర్ధిక వనరులు సమీకరించి, రక్తం చెమట చిందించి, మేధస్సులు రంగరించి సర్వతోముఖంగా హైదరాబాదు నగరాన్ని అభివృద్ది చేసిన విషయం అక్షర సత్యం.   పరిశ్రమలైన, వ్యాపారాలైనా, విద్యా సంస్థలైనా, ఇతరత్రా అన్ని రంగాల్లోనూ ఇన్నేళ్ళలో రాష్ట్రంలో అభివృద్ది అంతా హైదరాబాదు చుట్టూ కేంద్రీకృతమై వున్నది అన్నది వాస్తవం.    అవుటర్ రింగు రోడ్డైనా, అన్ని హంగులతో వున్న అంతర్జాతీయ విమానాశ్రయమైన, ఇంకా మెట్రో రైల్ పదకమైనా ఆంధ్ర ప్రదేశ్ లో మరెక్కడా కాక ఇక్కడే ఎందుకు అమలు పరచారు? ఎందుకంటే ఈ వసతులన్నీ 23 జిల్లాల వారికీ పనికి వస్తాయని,ఉపయోగపడతాయని!  అలాగే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కువకాలం సీమాంధ్రులే ముఖ్య మంత్రులుగా ఉన్నా, వారి ప్రాంతాలు నిర్లక్ష్యానికి గురి అయినా,  రాజధాని అభివృద్ది మాత్రం  ఎటువంటి ఆటంకాలు లేకుండా సాగింది.  రాష్ట్రంనుండి అయ్యే సాఫ్ట్ వేర్ ఎగుమతుల్లో 98 శాతం కేవలం హైదరాబాదు నగరం నుండే జరుగుతున్నాయని శ్రీకృష్ణ కమిటీ నివేదించటం దీనికి తార్కాణం.  ఇంత వరకు కూడా చరిత్రే!  కానీ ఇప్పుడు ఏం జరుగుతోంది?  భారత దేశంలో ఇంతవరకు ఎప్పుడూ జరగని రీతిలో-  అభివృద్ది చెందిన రాజధానిని కబ్జా చేస్తూ రాష్ట్రంగా విడిపోవటానికి ఉద్యమాలు చేస్తే -  ఆ  వేర్పాటు వాదులతో కుమ్మక్కు అయి, ఆర్టికిల్ 3 ని దుర్వినియోగం చేస్తూ కేంద్రం రాష్ట్ర విభజనకి హడావిడిగా పరుగులు పెట్టటం జరుగుతోంది.   హైదరాబాదు నగరానికి సరైన ప్రత్యామ్నాయం చూపకుండా, కనీసం అవశిష్ట రాష్ట్రానికి  రాజధాని ఎక్కడ అన్నది కూడా నిర్ణయించకుండా - సీమాంధ్ర ప్రయోజనాలని పూర్తిగా విస్మరిస్తూ కేంద్రం వ్యవహరిస్తోంది.  కెవలం  భౌగోళికంగా తెలంగాణా ప్రాంతంలో ఉన్నంత మాత్రాన  ఉమ్మడిగా అభివృద్ది చెందిన  హైదరాబాదుని తెలంగాణాకి కట్టబెడతామంటే సీమాంధ్ర సహించదు.  హైదరాబాద్ సిర్ఫ్ హమారా!  హైదరాబాద్ మీది, మాది, మనందరిది.. మన తెలుగు వారందరిది..  

16 comments:

  1. వోలేటి రామన్నా, లైట్ తీస్కో. కర్నూలులోని సెక్రటేరీట్ డేరాల్లోనే ఉండేదని, అందులో పాములు కూడా వచ్చేవని అందరికీ తెలుసు.

    ReplyDelete
    Replies
    1. ఓరి గుడుంబా, గోచి, డప్పు తల తక్కువ తెల్బాన్ వెధవా, నిజాం పాలనలో మీరు అడుక్కు తినేవారన్న సంగతి మర్చిపోయావా? వాడు వేసే ఎంగిలి మెతుకులు, వాడి తాగి పారేసిన గుడుంబా తాగి బతికిన జాతి మీదని మర్చిపొయావా? మీకు హైదరాబాద్లో ప్రవేశం లేదు,ఊరి బయట గొచిలు కట్టుకుని తిరిగిన సంగతి మీ తాతలని, అయ్యలని అడగరా తెలబాన్ సోంబేరి, సోమరి నాయాలా?

      Delete
  2. ee pichhodu mali vachhadu. Inka jyana jyoti eppudu veluguthondo...

    ReplyDelete
    Replies
    1. నువ్వు కల్లు పాకలోంచి లేచి వచ్చావా నాయనా? ఇంకా గుడుంబా మత్తు దిగలేదు. కష్ట పడడం నేర్చుకో నీ దొంగ ఉద్యమం, దొంగ అమరవీరుల లెక్కలు అన్ని పోతాయి, తెలబాన్

      Delete
  3. "హైదరాబాద్ మీది, మాది, మనందరిది.. మన తెలుగు వారందరిది"

    Tumareko telugu bimari lagi yaro.

    ReplyDelete
    Replies
    1. అంతేలేరా తెలబాన్ వెధవా నీకొక సొంత భాష ఏడిచి చస్తే కదా. నువ్వు, నీ తాతల్లాగే నిజాం సంకర భాషలోనే ఏడవాలి. తప్పదు బానిస బుద్ధి నీ రక్తంలోనే ఉంది.

      Delete
    2. మదరాసు మీద కన్నేసిన మీ తాతలు రాజాజీ చెప్పుదెబ్బ కొడితే కర్నూలు గుడారాలలో ఎగిరి పడ్డారు. అక్కడ పాములతో సావాసం చేయలేక హైదరాబాదు మీద కుట్రలు పన్నారు. తిన్నింటి వాసాలు లెక్కపెట్టే వెధవ బుద్దులు మాత్రం పోలేదు. ఇప్పుడు మేము తన్నాక మీకు బంగాలాఖాతమె దిక్కు. పరాన్న బుక్కులకు ఇదే తగిన శాస్తి.

      Delete
    3. ఒరెయి తెలపాము, నీ తలతక్కువతనం చూపించుకున్నవ్. ఏం పర్వలేదు. కష్టపడడం నేర్చుకో. అన్ని సమస్యలు తీరిపోతాయి. చెన్నై పొయి పార్, కరునాడు హోగి నోడు, అక్కడ ఆంధ్ర వాళ్ళే ఉంటారు, కాని ఒక్క తెలపాము కనిపించదు.ఎందుకంతే తెలపాములు ఎప్పుడూ బానిసలే. ఒక శ్రమ లేదు, పరిశ్రమ లేదు. కష్టపడి పనిచెయ్యడం రక్తంలో లేదు. అందుకే అప్పుడు నిజాం మిమ్మల్ని దూరంగా ఉంచాడు ఊరి బయటనే..గుడుంబా, గోచి గాళ్ళు భవిష్యత్లో కాలు, గుడుంబా పాకలు పెట్టుకోవడమె.

      Delete
  4. ఓయి తెలుగువాడా! తగదింక సోంబేరి, సోమర సావాసం,
    మనకొద్దు తాగుబోతు తంపర, అసూయా, విష, విద్వెష
    పరాన్నభుక్కు తెలపాముల సమాజం,ఇంకొద్దు
    ఏమైనది, ఏమైనది ఆంధ్ర ప్రాభవం??
    ఎందుకు మనకీ సంస్కారహీన సంపర్కం,
    మన నీళ్ళని, మన శక్తిని, మన రక్తాన్ని
    దోచిన ఆ అబద్దాల రుజాగ్రస్త, బానిస బుద్ధి
    దొంగేడుపుల, దొంగ త్యాగాల,అబద్దాల అమరవీరుల
    అప్రాచ్యపు అసురుల ఆలింగనం.విడిపించుకుందాం లంపటం.
    మన కష్టం మనకే, మన నీళ్ళు మనకే,
    మన శ్రమ మనదే, మన కన్నీరు మనకే.
    మన మేధస్సు అద్భుతం,మన సాహసం అమోఘం,
    మన భవిష్యత్ ఉజ్వలం.

    ReplyDelete
  5. రజాకార్లు వీళ్ళ ఆడాళ్ళని చెరిచినాకూడా బుద్ధిలేకుండా వారిని సమర్ధిస్తున్నారు... తెలబాన్ వెర్రికుంకలు

    ReplyDelete
  6. తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది - అన్న వాడే తెలంగాణాని కోరుకున్నాడు.బండెనక బండి గట్టి అని నిజాముని తిడుతూ ఆంధ్రా అంతటా తిరిగిన వాడు తెలంగాణాని కోరుకోవటమే కాకుండా నిజాముని పొగుడుతునా ఒక్క మాట అనకుండా సహించి వూరుకున్నాడు?!

    ReplyDelete
  7. chennai vallu cheppu teesukoni kotti tharminaa meeku siggu raaledhaa ajakar vedhavallaraa..

    telangana vallu thannarr..

    repu rayalaseema vallu ralluetti kodathaaru..

    thu.. meevi oka brathukulenaa.. thu thu..


    britishers kalamu lo meeru valla kalla daggara padi adukkuthina rojulu marchipoyaraaa..

    ainaa kuda siggulekundaa memu vellamanna maa sankalu endhuku nakuthunnarra.a. idi chaladha mee buddhulu teliyadaaniki..

    meerinaa mee pillalaki ila brathukavaddhani nerapndi... kaanesamu meekina mee parents nerpaledhu...

    verevallu thittinaa thu ani unchinaa vallatho undakundaa sontha brathukagalamu ani nerpinchandi.

    ReplyDelete
    Replies
    1. ఒరెయ్ చదువు, సంస్కారం లేని తల తక్కువ తెలబన్ వెధవా, నిజాం మిమ్మల్ని వెలివేసి, కుక్కల కన్న హీనంగా చూసిన ఇంక వాడిదే నాకుతారా? అంతేలే బానిస బుద్ధి, సోంబేరి, సొమరి, గుడుంబా, గోచి ఆటవిక, అనాగరిక జాతి కి అంత కంటే ఏం చేతనౌతుంది. తర తరాలుగా సోమరిపోతు పరాన్నభుక్కు సమాజం. ఎంతసేపు పక్కవాడి మీద పడి ఏడవడం, పక్క వాడి ఆస్తులు దోచుకొవడం తప్ప ఇంకేం తెలుసు తెలపాములకి.

      Delete
  8. @ramanna and anon
    Hyderabad maa rajadhaani anukune vallu "telangana prajalu maa vallu" ani enduku anukoru.meeku Hyderabad tho unnadhi economic attachment maathrame,telangana prajalatho elanti "emotional attachment" ledhu.adhi meeku kooda telusu.
    gunde meedha cheyyi vesukuni cheppandi, meelo entham mandhi kaneesam okka saari ayina old city vaipu chusinraa???
    enni saarlu sulthaan bazaarki velli shopping chesinru?
    oka nagaramlo unna avakaashalu kaavali kaani akkada prajalani, vaari samskuthini gauravincham ante adhi correct kaadhu

    ReplyDelete
    Replies
    1. Once again you showed your class. If you are an Indian and claim to be so, tell me how many times did you visit Kashmir or North east and try to understand their culture or problems? What have you done for them? How many of the people do that for that matter? In that case, why should they remain with India? They can get separated as countries and live as human beings along with the remaining India. Also, they can claim they were existing as separate countries before being coming into a country India. Now they are demanding their de-merger only.

      Delete
  9. @anon,
    yes,i have my own opinions about the concept of "India".
    my opinions are based on some of my personal experiences.anyway,this is not the forum to discuss.
    regarding your question about Kashmir and north east.i love to go there.i want to go there but because of time and distance constraints I cant go.wheree as many Andhra people claim htat only after they came to Hyderabad,it developed.in that cas,why they never venture into old city and other telangana domnated areas which lie in the same hyderabad?why they never visit telangana villages which are within 20 kms radius from hyd

    ReplyDelete