Thursday, October 28, 2010

సమైక్యాంధ్ర ప్రదేశ్ అవతరణ దినం సగర్వంగా జరుపుకుందాం..

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాల్ని బహిష్కరించాలని తెలబాన్లు పిలుపునివ్వటం వారి మూర్ఖత్వానికి పరాకాష్ట. డిప్యూటీ స్పీకరుగా, కేంద్ర మంత్రిగా ఇంకా అనేక రాజ్యాంగ బద్ధ పదవుల్లో ఉంటూ ఇన్నేళ్ళుగా రాష్ట్రావతరణ దినోత్సవాల్లో అధికారికంగా పాల్గొన్న తెలబాన్ నాయకుడికి తాను ఇరవై మూడు జిల్లాలతో కూడిన ఆంధ్ర ప్రదేశ్ కి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు ఇన్నాళ్ళు తెలియలేదా? వునికిని కాపాడుకొవటం కొసం గత సంవత్సరమే గుర్తు వచ్చిందా? అలాగే ఇన్నాళ్ళూ లెనిది ఒక్కసారిగా వారికి కొమరం భీం ఎందుకు గుర్తుకి వచ్చాడో? స్వర్గీయ ఎన్.టీ.ఆర్. టాంకు బండు పైన విగ్రహాలు పెట్టించినపుడు వారి నాయకుడు అధికార పార్టీలొనే వున్నాడు కదా? ఆనాడే అడిగి వుంటే ఎన్.టీ.ఆర్. కాదనే వారా?  ఇంత కాలం మిన్నకుండి ఇప్పుడు కొమరం భీం విగ్రహం పెట్టక పొతే మిగిలిన విగ్రహాల్ని పెల్చెస్తామనటం వెర్రి తనం. 1956 లో భాషా ప్రయుక్త రాష్ట్రాల  ఏర్పాటులో మొట్ట మొదటిగా  తెలుగు వారందిరినీ ఒక్కటిగా చేస్తూ ఏర్పాటైనది మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం.  అన్ని రంగాల్లొ అద్వితీయంగా వెలుగుతున్న మన తెలుగు వారిని మరోలా దెబ్బ కొట్టటం చేత గాక ఏనాడొ బ్రిటిషు వారు వుపయోగించిన విభజించు-పాలించు మంత్రాన్ని సాంబారు కెంద్ర మంత్రి ప్రయోగిస్తే మన వేలితో  మన కన్నే పొడుచుకున్నట్లు పరస్పరం కీచులాడుకొని ఇప్పటికే చాల చులకన ఐపొయాం.  ఇకనైనా కళ్ళు తెరిచి, వేర్పాటు వాద కాశ్మీరు వుగ్రవాదులకన్నా దారుణమైన పిచ్చి ప్రేలాపనలు చేస్తున్న తెలబాన్ల మాటల్ని పట్టించుకొకుండా....మన సమైక్య రాష్ట్ర అవతరణ దినం మనం సగర్వంగా జరుపుకుందాం. 

9 comments:

  1. ఓ మర్యాద హీన రామన్నా,

    తెలంగాణా ప్రజలను తెలబాన్లుగా ఉచ్చరించే నువ్వు, సమైఖ్యాంధ్ర నీతులు ఎలా చెప్ప గలుగు తున్నావు? ప్రత్యేక రాష్ట్రం కోరిన తెలంగాణా వారు తెలబాన్లైతే, మద్రాసునుండి ప్రత్యేక ఆంద్ర రాష్ట్రం కోరి విడిపోయి వచ్చిన మీరు ముదురు తెలబాన్లు కదా? మీ నాయకుడు పొట్టి శ్రీరాములు ఆది తెలబాననుకుంటా!

    ReplyDelete
  2. ఎవరీ కొమొరం భీం? పేరు మస్తుగుంది.:) ఆదివాసి నాయకుడా? ఏదోలే ఈవిధంగానైనా ఎవరో అనామకులను స్మరించుకుంటున్నారు. నిజాం నవాబ్ బొమ్మ తెరాస కార్యాలయంలో పెట్టాలి. తెరాస కార్యకర్తలందరికి ఆ ధర్మప్రభువు పచ్చబొట్టు పొడిపించాలి. :D

    ReplyDelete
  3. @షాడో ... ఒరేయ్ తొక్క లో షాడో & కే సి ర్ నీకేమన్నా పిచ్చా. గూగుల్ లో లక్షల ఆర్టికల్స్ ఉన్నాయి 1952 లో ఏమి జరిగింది అని. కొత్త రాష్ట్రాలు ఏర్పడితే దేశం ఎలా ముక్కలు అవుద్ది? నీ తొక్కలో లాజిక్ కట్టి పెట్టు. కాసేపు 1952 లో ఆంధ్రుల ప్రత్యేక దుర్మార్గం అయితే ఇప్పుడు తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర కోరిక కూడా దుర్మార్గమే కదా? కాని ఒక్కటి నిజం, ఇప్పుడు మీ లంగా వేర్పాటు వాదులు చూపినట్లు దొంగ లెక్కలు కాకుండా వాస్తవ దృక్పదం తో ఆందోళన చెయ్యబట్టే ఆంధ్ర రాష్ట్రం 1952 లో ఏర్పడింది.


    నెహ్రు వ్యాఖ్యలను తమకు అనుకూలం గా అన్వయించుకునే షాడో లంగాలు, "బాష ప్రయుక్త రాష్ట్రాలు దేశానికి పట్టు గొమ్మలు" అనే నెహ్రు మంచి మాట ను ఉద్దేశ పూర్వం గా విస్మరిస్తున్నారు.

    ప్రత్యేక రాష్ట్రం కోరిక దుర్మార్గం కాకపోబట్టే 1952 లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది, అల్లాగే 1956 లో సంయుక్త తెలుగు రాష్ట్రం ఏర్పడింది. దొంగ లెక్కలతో కూడిన తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ దుర్మార్గం కాబట్టే అది వెనక్కు పోతుంది. ఒరేయ్ వేర్పాటు షాడో లంగా కే సి ర్ నీ కు అర్థం కాకపోతే నువ్వు ఖచ్చితం గా దుర్మార్గుడివే.

    తెలంగాణా కొరకు ఎవ్వడూ ఆత్మ హత్యలు చేసుకోలేదు. అవన్నీ హత్యలు. కొన్ని తెరాస నాకొడుకులు చేయిస్తే, మరికొన్ని అవకాశ వాదులు చేసినవి. ఏ గ్రూప్ అయినా శత్రువును చంపాలంటే, పెట్రోల్ పోసి తగలేసి సూసైడ్ నోట్ (జై తెలంగాణా) అని రాసారు. అందుకే మనుషులు కాలిపోయినా నోట్ కాలిపోలేదు. కాల్చుకు చచ్చేవాడు ఎంత వీరుదయినా సిక్రెట్ గా చావరు. రికగ్నిషన్ కోసం పదిమందిలోనో, దర్నాలోనో చస్తారు.

    రోజు రోజు కు వేర్పాటు షాడో తెలబాన్ ల అకృత్యాలు ఎక్కువ అవుతున్నాయి .ఈ షాడో తే.లాంగాలు రజాకార్లను మించి పొయ్యారు.

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన నవంబర్ 1వ తేదీని విద్రోహంగా ప్రకటించిన వేర్పాటు షాడో తీవ్రవాదులను ప్రభుత్వం వెంటనే నాన్-బెయిల్ బుల్ వారంట్ తో అరెస్ట్ చేసి ఎన్కౌంటర్ చెయ్యాలి..
    http://paanakaalu.blogspot.com/2010/10/1_26.html

    ReplyDelete
  4. @షాడో ... ఒరేయ్ తొక్క లో షాడో & కే సి ర్ నీకేమన్నా పిచ్చా. గూగుల్ లో లక్షల ఆర్టికల్స్ ఉన్నాయి 1952 లో ఏమి జరిగింది అని. కొత్త రాష్ట్రాలు ఏర్పడితే దేశం ఎలా ముక్కలు అవుద్ది? నీ తొక్కలో లాజిక్ కట్టి పెట్టు. కాసేపు 1952 లో ఆంధ్రుల ప్రత్యేక దుర్మార్గం అయితే ఇప్పుడు తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర కోరిక కూడా దుర్మార్గమే కదా? కాని ఒక్కటి నిజం, ఇప్పుడు మీ లంగా వేర్పాటు వాదులు చూపినట్లు దొంగ లెక్కలు కాకుండా వాస్తవ దృక్పదం తో ఆందోళన చెయ్యబట్టే ఆంధ్ర రాష్ట్రం 1952 లో ఏర్పడింది.

    నెహ్రు వ్యాఖ్యలను తమకు అనుకూలం గా అన్వయించుకునే షాడో లంగాలు, "బాష ప్రయుక్త రాష్ట్రాలు దేశానికి పట్టు గొమ్మలు" అనే నెహ్రు మంచి మాట ను ఉద్దేశ పూర్వం గా విస్మరిస్తున్నారు.

    ప్రత్యేక రాష్ట్రం కోరిక దుర్మార్గం కాకపోబట్టే 1952 లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది, అల్లాగే 1956 లో సంయుక్త తెలుగు రాష్ట్రం ఏర్పడింది. దొంగ లెక్కలతో కూడిన తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ దుర్మార్గం కాబట్టే అది వెనక్కు పోతుంది. ఒరేయ్ వేర్పాటు షాడో లంగా కే సి ర్ నీ కు అర్థం కాకపోతే నువ్వు ఖచ్చితం గా దుర్మార్గుడివే.

    తెలంగాణా కొరకు ఎవ్వడూ ఆత్మ హత్యలు చేసుకోలేదు. అవన్నీ హత్యలు. కొన్ని తెరాస నాకొడుకులు చేయిస్తే, మరికొన్ని అవకాశ వాదులు చేసినవి. ఏ గ్రూప్ అయినా శత్రువును చంపాలంటే, పెట్రోల్ పోసి తగలేసి సూసైడ్ నోట్ (జై తెలంగాణా) అని రాసారు. అందుకే మనుషులు కాలిపోయినా నోట్ కాలిపోలేదు. కాల్చుకు చచ్చేవాడు ఎంత వీరుదయినా సిక్రెట్ గా చావరు. రికగ్నిషన్ కోసం పదిమందిలోనో, దర్నాలోనో చస్తారు.

    రోజు రోజు కు వేర్పాటు షాడో తెలబాన్ ల అకృత్యాలు ఎక్కువ అవుతున్నాయి .ఈ షాడో తే.లాంగాలు రజాకార్లను మించి పొయ్యారు.

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన నవంబర్ 1వ తేదీని విద్రోహంగా ప్రకటించిన వేర్పాటు షాడో తీవ్రవాదులను ప్రభుత్వం వెంటనే నాన్-బెయిల్ బుల్ వారంట్ తో అరెస్ట్ చేసి ఎన్కౌంటర్ చెయ్యాలి..
    http://paanakaalu.blogspot.com/2010/10/1_26.html

    ReplyDelete
  5. మీకు మీ ఆంద్రప్రదేశ్ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు.

    ReplyDelete
  6. ఒర్ రక్త చరిత్రా,

    నీ బ్లాగులో కామెంట్లు పెడితే సమాధానం చప్పలేక డిలెట్ చేసుకొనే నువ్వు ఇక్కడికి తయారయ్యావా? థూ. నీది ఏ రక్త చరిత్రో, నువ్వు ఎవడిది నాక్కుంటూ ఇలాంటి రాతలు రాస్తున్నావో అందరికీ తెల్సు.

    ReplyDelete
  7. arey kojja anonymous gaa langaliki pattina marakalu uthike nuvva neethulu cheppedi shadow gadi sanka nakara chavata naa----------gaa....

    ReplyDelete
  8. అదేంటి బాస్....దేశమంతా కలిసుండాలి అంటారు. మళ్లీ తెలుగు ప్రజలు, తెలుగువాడి ఆత్మగౌరవం అంటారు. అందరం కలిసుందామంటూనే మనల్ని మనం తెలుగు వాడిగా విడదీసుకుంటున్నాం. అలాంటిది తెలుగువాళ్లు కూడా విడిపోదామనుకుంటే మీకెందుకంత కోపం. అయినా అందరూ కలిసుండాలన్నది ఓ అందమైన మంచి ఆకాంక్ష. కానీ విడిపోవాలనుకోవడం, మనది మనం తీసుకోవాలనుకోవడం హక్కు. మీరు సమైక్యవాదులయితే...అది మీ ఇష్టం. కానీ విడిపోవాలనుకునే వారిని కుక్కలుగా, నీచులుగా, నికృష్టులుగా చిత్రించడం సరికాదు.

    ReplyDelete
  9. vadu pothe veedu veedu pothe na amma mogudani envadaina samaikyandhra gurinchi matladithe ..... okkokkannni charminar kinda bondavedtha naa kodakallara

    ReplyDelete