Wednesday, March 3, 2010

వెర్రి తలలు వేస్తున్న వేర్పాటు వాదం!

రాష్ట్రంలో సినిమా, పరిశ్రమలు, పర్యాటకం, సాఫ్టువేర్, రవాణా ఇత్యాది అన్ని రంగాల్ని తగలబెట్టేసిన తరువాత వేర్పాటు వాదుల దృష్టి విద్యా రంగం పై పడింది. ఇంటర్ పరీక్ష పేపర్లని ఎ ప్రాంతం పేపర్లు అక్కడే దిద్దాలన్న డిమాండుతో ఈసారి వారు తెర మీదకి వచ్చారు. ప్రత్యెక రాష్ట్రం కోసం నానా యాగీ చేసిన తరువాత కేంద్రం అధికారికంగా కమిటీ వేసి డిమాండ్లని చెప్పమని ముందుకు వస్తే పత్తా లేకుండా తెర మరుగై పోయిన వారందరూ ఈ రోజు విద్యార్ధుల జీవితాలతో ఆడుకోవటానికి మళ్ళీ కలిసి కట్టుగా ముందుకు వచ్చారు. స్వయంగా ప్రొఫెసర్ ఐన జే.ఎ.సి. కన్వీనరుకి జంబ్లింగు పద్ధతి ఎందుకు పెట్టారో, బార్ కోడింగ్ పద్ధతిలో అది సక్రమంగా జరుగుతోందో లేదో తెలియదనుకోవాలా? ఐనా రాష్ట్రంలో జరుగుతున్న ఇంటర్ పరీక్ష కాబట్టి లోకువ గట్టి ఇటువంటి అర్ధ రహిత డిమాండు చేసారు. మరి జాతీయ స్థాయిలో జరిగే పోటీ పరిక్షలు, సివిల్ సర్వీసు పరీక్షల పేపర్ల సంగతేమిటి? వాటిని కూడా తెలంగాణాలోనే దిద్దాలా? మరింకెందుకు...అక్కడే పరీక్షలు పెట్టి, అక్కడే ఫుల్ మార్కులు ఇచ్చేసుకొని, అక్కడే ఉద్యోగాలు ఇచ్చేసుకుంటే ఎ బాధ వుండదు కదా?

4 comments:

  1. thise is 100 % incorrect.....

    60 years ....waiting for telangana...
    national level political leaders also know what happend telangana with andra...

    they know all..but they do nothing..

    ReplyDelete
  2. వెర్రి తలలు వేస్తున్న Aakasha raamanna..

    ReplyDelete
  3. కోదండగ రామ్ ఒక కోతి.
    బొత్స ఒక ఏదు పంది.

    ReplyDelete
  4. botsa oka edu pandi good coment

    ReplyDelete