Tuesday, September 13, 2011

సీమాంధ్రుల సంస్కారం...తెలబాన్ల అహంకారం....

"తెలంగాణా వచ్చే అవకాశం లేదు..రాయల సీమ అభివృద్ధికై కృషి మొదలు పెడదాం"...టీజీ వెంకటేష్  


"హైదరాబాదులో ప్రశాంతంగా నివసించే సీమాంధ్రుల పై దాడులు చేస్తే ఊరుకోం".. రాయపాటి సాంబశివ రావు
 

"మంత్రి టీజీ వెంకటేశ్.. ఆయనొక మంత్రా? ఎన్ని గుండెలు ? ఎందుకు మాట్లాడాలి? మళ్లీ పిచ్చి కూతలు కూస్తే నాలుక కోస్తా బిడ్డా!.. ‘కావూరి సాంబశివరావు కాకిలా ఒర్రుతడు. రాయపాటో కావూరో ఏదో ఒకపాటి.. వాళ్లు.. , వాడు.. ఆ సన్నాసి.. ఆరుగురి చావుకి కారణమైనవాడు మన విద్యార్థుల మీద మాట్లాడతడా?’"..కేసీఆర్


తాజాగా రాష్ట్రంలోని మూడు ప్రాంతాల నాయకులు ఇచ్చిన ప్రకటనలు ఇవి. మరి తెలబాన్ నాయకుడు ఇప్పటికి ఎన్ని సార్లు తల నరుక్కున్నాడో, ఎన్ని సార్లు ప్రాణ త్యాగం చేసాడో లేదా ఎంత మంది నాలుకలు తెగ్గోసాడో లెక్క తెలీదు కానీ ఇలా రెచ్చగొట్టే ప్రకటనలు చేసేసి అజ్ఞాతంలోకి వెళ్లి పోవటం మటుకు చాలా సార్లు చూసాం. ఇప్పుడు ఇంక సకల జనుల సమ్మె పేరిట కొత్త నాటకానికి తెర లేపాడు. మరి నాటకం చివరి అంకం వరకు రంగంలో ఉంటాడో లేదా మధ్యలోనే మాయమై పోతాడో తెర పై చూద్దాం! 

5 comments:

  1. పైగా , లంకల్లో పుట్టినోళ్ళంతా రాక్షసులేనంట.

    ReplyDelete
  2. ముండమోపి ఉద్యమం. ముదనష్టపు కచరా. దరిద్రగొట్టు తెలబాన్లు నరకం చూపిస్తున్నారు.

    ReplyDelete
  3. ఒకందుకు నేను తెలబాన్లని మెచ్చుకుంటాను. వాళ్ళ నుంచి తెలుగుజాతికి కాంట్రిబ్యూషన్ పెద్దగా ఏమీ లేకపోయినా, తమ సహకారం లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడవదని నిరూపిస్తున్నారు.

    ఇందులో కొసమెఱుపేంటంటే - నాలుగున్నఱలక్షలమంది తెలంగాణ ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నారని ప్రకటించి దొఱికిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులే తొమ్మిదిలక్షలైతే ఒక్క తెలంగాణలోనే నాలుగున్నఱలక్షలట. అంటే తెలంగాణవారు తమ జనాభాశాతానికి మించి (42 శాతానికి బదులు 50 శాతం) ఉద్యోగాలు సంపాదించారని, ఆంధ్రావారు వారికి ఏ అన్యాయమూ చేయలేదనీ తేలడం లేదూ ?

    ReplyDelete
  4. Tadepally garu me talent ni maro sari bayata pettaru......

    ReplyDelete
  5. Aha! Emi nijalu chepthunnaru meru. KCR counter itchindi TG, Rayapati la EE vyakhyala kena?.
    Leka vere vatika? Meku thelusu kani vallu matladinavi meru rayru.

    ReplyDelete