Tuesday, February 2, 2010

మనుషులా .. రాక్షసులా?








అడవిలో క్రూర జంతువులు సైతం ఆకలి అయితేనే చిన్న జంతువులను చంపి తింటాయి. కానీ కేవలం ఆస్తి గొడవ వల్ల చిన్నారి వైష్ణవిని పైశాచికంగా చంపిన వారు మానవ మృగాలు అని చెప్పటానికి కూడా అర్హులు కారు. వైష్ణవిని బూడిద చేసిన అదే బాయిలర్లో వాళ్ళని తగల బెట్టటమే వారికి సరైన శిక్ష. ఈ కేసుని ఎస్. పీ. సజ్జనార్ కి అప్పగించండి. ఆ దుర్మార్గులని శిక్షించటానికి ఆయనే సరైన వ్యక్తి.

10 comments:

  1. డబ్బు మదమెక్కిన ఆంధ్రుల మూర్ఖత్వానికి ఇది ఓ పరాకాష్ట. ఇలాంటి సంఘటణలు ఆంధ్ర ప్రాంతం లో చాలా జరుగుతూ ఉంటాయి. వావి వరసలు లేకుండా రక్తసంభంధీకులే ఒకరినొకరు కక్షలతో చంపుకోవడం మామూలు విషయం.

    ReplyDelete
  2. అబ్భా చా...అనొన్య్మౌస్ కి అనొన్య్మౌస్ జవాబు...ఈ పైనా.............. కి తెలంగాణా దెబ్బ కి కళ్ళు ముసుకు పాయినట్టున్నాయ్...నీ అబ్బ రేయ్...ఇక్కడ టాపిక్ ఏంటి...నీ లొల్లి ఏందిరా బాదకోవ్...కల్తి కళ్ళు తాగి కళ్ళు ముస్కుపొఇ ని రా నీ ...

    ReplyDelete
  3. ఓరి మూర్ఖాగ్రేసరా! పసి పాపని పాశవికంగా చంపారన్న జాలి కూడా లేకుండా ఈ విషయంలో కూడా ప్రాంతీయ విద్వేషంతో కళ్ళు పొరలు కమ్మి మాట్లాడుతున్నావు. అసలు నేను చెప్పిన సజ్జనార్ ఇంతకు ముందు ఎన్ కౌంటర్ ఎక్కడ చేసాడురా? ఎందుకు చేసాడురా? ఆ వరంగల్ ఏ ప్రాంతంలో వుందిరా? ఇవన్నీ మాట్లాడే సందర్భమా ఇది? అంతేలే... ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? మూర్ఖ నాయకునికి తగ్గట్లే మూర్ఖ అనుచర గణం!

    ReplyDelete
  4. పాశవికంగా చంపి కాల్చేయడం... ఛీ! అది జన్మేనా

    ఆంధ్రజాతి... అది ఆంధ్రప్రదేశ్ కాదు అంధేరాప్రదేశ్ అని మార్చిపడేస్తే సరిపోతుంది.

    నేనాజాతిలోనే పుట్టినందుకు నా మీద నాకే ఏవగింపు కలుగుతోంది.

    చెత్తాముండకొడకల్లారా... అందరు ఒకర్నొకరు చంపుకు చావండి.

    ReplyDelete
  5. వైష్ణవి ని చంపినా వాళ్ళని చాలా క్రురం గ చంపాలి , బతికుండ గానే కాళ్ళు చేతులు వేరిచేసి కళ్ళు పికేసే ,వైష్ణవి ని ఎందుకు చంపమురా అని ప్రతినిమాశం గుర్తుచేసుకోనేల వుండాలి శిక్ష .ఇది మీము చెప్పే తీర్పు కాదు . మొత్తం ప్రజలంతా అనుకొన్న తీర్పు.మేరు కిరాతకుల కి ఇచే తీర్పు చూసి మిగత వాళ్ళు ఇ పని చెయ్యడాని కి బయ పడాలి, ఇంక వరల్డ్ లో కిడ్నప్స్ అనేవి ఉండకూడదు

    ReplyDelete
  6. గ్రేటర్ విజయవాడలో తాడేపల్లిని కలపాలి
    చిన్నారి వైష్ణవి కొలిమిలో మసైన తరువాత పరిశీలనలో తేలిన విషయాలుః
    విజయవాడ నగర నేరగాళ్లు హత్యలు చేసి మృతదేహాలను తాడేపల్లిమండలం సీతానగరం లో పడవేస్తున్నారు.మహిళలను వంచించి, మోసగించి వారిని శారీరకంగా, ఆర్థికంగా దోచుకుని తాడేపల్లి ఏరియావైపు తీసుకువచ్చి దారుణంగా హతమారుస్తున్నారు.విజయవాడ-మంగళగిరి బైపాస్‌రోడ్డు వెంబడి మృతదేహాలను కాల్చివేస్తున్నారు.కృష్ణానది దాటించి కృష్ణాయపాలెం వద్ద మృతదేహాలను గోనెసంచిలో కుక్కి కొండవీటివాగులో గిరాటేసి వెళ్లిపోతున్నారు. కృష్ణానదిలో తేలియాడే శవాలను ఇటునుంచి అటు, అటు నుంచి ఇటు నెట్టివేసుకుంటూ తమ పరిధి కాదంటూ తప్పించుకుంటున్నారు.మంగళగిరి నుంచి కృష్ణాకెనాల్‌ జంక్షన్ వరకు హతుల మృతదేహాలను రాత్రివేళల్లో రైల్వేట్రాక్‌పై పడవేస్తున్నారు.కిడ్నాప్‌ చేసి తాడేపల్లి బకింగ్‌హామ్‌ కెనాల్‌ వద్ద వాహనాలు మార్చి తీసుకువెళుతున్నారు. తాడేపల్లిని కూడా విజయవాడ పోలీసు పరిధిలోకి తేవాలి.

    ReplyDelete
  7. ముద్దులొలికే చిన్నారీ..ఎంత బాధ అనుభవించావో చని పోయే ముందు..తలచుకొంటేనే కన్నీళ్లు ఆగట్లేదమ్మా...నీకు, నాకు ఏ రక్త సంబంధం లేక పోయినా మనసు కకా వికలమైపోయింది తల్లీ... నిన్ను కాపాడుకోలేక పోయినందుకు మమ్మల్నందర్నీ క్షమించమ్మా..

    ReplyDelete
  8. http://epaper.sakshi.com/Details.aspx?id=373788&boxid=28596068

    ReplyDelete
  9. Mimmalni telabanlu ani yendukantaro ippudu ardham ayyindi

    ReplyDelete
  10. వైష్ణవి పేరుతో చేసిన కామెంట్లలో ప్రాంత వివక్ష లేకుండా ఉంటే బావుండేది. ఆ చిన్నారి మరణానికి మనం చూపాల్సింది జాలో... లేక కోపమో కాదు. మనిషి ఇంత కృరంగా మారటం వెనుక ఉన్న కారణానలను అన్వేషించి.... మన సమాజాన్ని మార్చుకునే ఆలోచన చేయాలి మిత్రులారా.....

    ReplyDelete